ఇంటర్నెట్ పాఠకులకు ఉత్తమ సాహిత్యం అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశ్యంతో తెలుగు సాహిత్య వేదిక ముస్తాబవుతున్నది. తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్నవారు ఈ వేదికను తీర్చిదిద్దడంలో శ్రద్ధ వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ-సాహితీ పత్రిక ( బ్లాగు) హైదరాబాదు విశ్వవిద్యాలయం కేంద్రంగా వెలువడుతున్నది. అయినా కేవలం ఇక్కడి విద్యార్థులు, పాఠకులకే అని కాకుండా సమస్త పాఠక లోకానిక… (మొత్తం చదవండి)
: నందు ఉంచబడ్డది; మీకు తెలుసా?

